Gujarat

గుజరాత్‌లోని సూరత్‌లో ఘోర ప్రమాదం జరిగింది. శనివారం సచిన్ పాలి గ్రామంలో ఆరంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో ఇప్పటివరకు ఏడుగురు మృత్యువాత చెందగా, పలువురు గాయపడ్డారు.

టేపు రికార్డర్ ప్లగ్ ను కరెంటు సాకెట్ లో పెట్టి స్విచ్ ఆన్ చేయగానే ఒక్కసారిగా అది పేలింది. ఈ పేలుడులో జీతూ భాయ్ అక్కడికక్కడే మృతి చెందాడు. భూమిక తీవ్రంగా గాయపడగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.

As the elections for Gujarat Assembly are fast approaching the leaders from the ruling BJP have been stooping low in order to win the hearts of the voters to retain the power in the state.