గుజరాత్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
Gujarat
భారత్ లో మరో హ్యూమన్ మెటా న్యూమో వైరస్ కేసు నమోదైంది.
గుజరాత్ పోర్బందర్లో సముద్ర మార్గంలో అక్రమంగా తరలిస్తున్న 500 కేజీల డ్రగ్స్ను అధికారులు పట్టుకున్నారు.
ఇప్పుడు ప్రజలను భయపెడుతున్న వైరస్ లలో చండీపురా ఒకటి. గుజరాత్లోని సబర్కాంత, ఆరావళి జిల్లాల్లో చిన్నారులపై ఈ వైరస్ ప్రభావం చూపిస్తోంది.
గుజరాత్లోని సూరత్లో ఘోర ప్రమాదం జరిగింది. శనివారం సచిన్ పాలి గ్రామంలో ఆరంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో ఇప్పటివరకు ఏడుగురు మృత్యువాత చెందగా, పలువురు గాయపడ్డారు.
టేపు రికార్డర్ ప్లగ్ ను కరెంటు సాకెట్ లో పెట్టి స్విచ్ ఆన్ చేయగానే ఒక్కసారిగా అది పేలింది. ఈ పేలుడులో జీతూ భాయ్ అక్కడికక్కడే మృతి చెందాడు. భూమిక తీవ్రంగా గాయపడగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.
As the elections for Gujarat Assembly are fast approaching the leaders from the ruling BJP have been stooping low in order to win the hearts of the voters to retain the power in the state.
Gujarat state under the BJP rule became hotbed to the illegal entry of fake currency notes and drugs in to the country.