gudiwada amarnath

తమకు క్లియర్ మెజార్టీ ఉన్నా కూడా టీడీపీ అభ్యర్థిని పోటీకి దింపాలని చూడటం సరికాదన్నారు గుడివాడ అమర్నాథ్. అది ప్రజాస్వామ్యంలో పద్ధతి కాదని చెప్పారు.

ఇసుక ఉచితం అంటూనే.. ఆ చార్జీలు, ఈ చార్జీలు అంటూ టన్ను రేటుని రూ.1400 చేశారని, ఉచిత బస్సులో కూడా సీటుకి చార్జీలు వసూలు చేస్తారని వైసీపీ నేతలంటున్నారు.