ఇవి ఈవీఎం ఎన్నికలు కాదు.. గెలుపు మాదేAugust 12, 2024 తమకు క్లియర్ మెజార్టీ ఉన్నా కూడా టీడీపీ అభ్యర్థిని పోటీకి దింపాలని చూడటం సరికాదన్నారు గుడివాడ అమర్నాథ్. అది ప్రజాస్వామ్యంలో పద్ధతి కాదని చెప్పారు.
ఇసుక ఫ్రీ లాగే బస్సు ఫ్రీ పథకం కూడా..July 12, 2024 ఇసుక ఉచితం అంటూనే.. ఆ చార్జీలు, ఈ చార్జీలు అంటూ టన్ను రేటుని రూ.1400 చేశారని, ఉచిత బస్సులో కూడా సీటుకి చార్జీలు వసూలు చేస్తారని వైసీపీ నేతలంటున్నారు.