ex minister

మోపిదేవి జగన్‌కు అత్యంత సన్నిహితుడని, ఆయన ఓడినా MLC పదవి ఇచ్చి మంత్రిని చేశారని గుర్తుచేశారు. మోపిదేవి పార్టీ వీడతారని తాను అనుకోవడం లేదన్నారు.

వైసీపీ అధికారంలో ఉంటే మంత్రి పదవుల్లో ఉంటారు, అధికారం పోయేసరికి కనీసం ప్రాథమిక సభ్యుడిగా ఉండేందుకు కూడా ఆళ్లనాని లాంటివారు ఇష్టపడటం లేదు.

అమెరికాలో చదివి, ఉద్యోగం చేస్తున్న తన కొడుకుని అగ్రి గోల్డ్ కేసులో ఇరికించారని అన్నారు జోగి రమేష్. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని చెప్పారు.

పార్టీ మారండి, రాష్ట్రం మారండి, కానీ మాట మాత్రం మార్చకండి! అంటూ సూటిగా, స్పష్టంగా షర్మిల వైఖరిని ఎండగట్టారు మాజీ మంత్రి అంబటి రాంబాబు.

మద్యంపై ఆదాయాన్ని చూపించి అప్పులు చేశారంటున్న విమర్శలకు కూడా బుగ్గన సమాధానమిచ్చారు. ఆ అప్పులతో తామేమీ తప్పులు చేయలేదని, పథకాలు అమలు చేశామని అన్నారు.

ఎర్రమట్టి దిబ్బల తవ్వకాలపై మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ స్పందించారు. ఎర్రమట్టి దిబ్బల్లో జరిగిన తవ్వకాల దగ్గర సెల్ఫీ తీసుకుని ట్విట్టర్‌లో పోస్టు చేశారు.