వారంలో కనీసం ఐదు రోజులు రోజుకు 30 నిమిషాలు నడిస్తే మంచిదని సూచిస్తున్న నిపుణులు
Diabetes
మధుమేహం అంటే మనకి ఇప్పటి వరకు టైప్ 1, టైప్ 2 గురించే తెలుసు. కానీ ఇప్పుడు మధుమేహం టైప్ 1.5 డయాబెటిస్ పేరుతో కొత్త రూపంలో మన ముందుకు వచ్చింది.
డయాబెటిస్, హైపర్టెన్షన్, గుండె జబ్బుల వంటివి ఇప్పుడు యంగ్ ఏజ్లోనే మొదలవుతున్నాయని, ఒబెసిటీ దీనికి ప్రధాన కారణంగా ఉంటోందని రీసెంట్గా జరిపిన కొన్ని స్టడీల ద్వారా తెలుస్తోంది.
డయాబెటిస్ వచ్చే ముందే శరీరంలో కొన్ని సూచనలు కనిపిస్తాయి. ఈ స్టేజ్నే ప్రీడయాబెటిక్ స్టేజ్ అంటారు. అయితే ఈ స్టేజ్లో ఉన్నప్పుడే సమస్యను అంచనా వేసి సరైన జాగ్రత్తలు తీసుకుంటే సమస్య ముదరకుండా ఉంటుంది.
పండ్లు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. జంక్ ఫుడ్, నూనె పదార్థాలు తినకుండా పండ్లు తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వైద్యులు సూచిస్తున్నారు.
ప్రస్తుతం ఎక్కువమందిని ఇబ్బంది పెడుతున్న సమస్యల్లో డయాబెటిస్ ఒకటి. అందులోనూ టైప్ 1 డయాబెటిస్ తో పోలిస్తే.. టైప్ 2 డయాబెటిస్ మరింత ప్రమాదమైంది.
జన్యుపరమైన కారణాల వల్ల వచ్చే డయాబెటిస్ ను అటుంచితే.. లైఫ్స్టైల్ హ్యాబిట్స్ వల్ల వచ్చే డయాబెటిస్ కేసులే ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఉంటున్నాయని డాక్టర్లు చెప్తున్నారు.
మానసిక అనారోగ్యాలు శరీరంపైన ప్రభావం చూపి శారీరక ఆరోగ్యాన్ని సైతం దెబ్బతీస్తుంటాయి. డయాబెటిస్ యుకె అనే ఛారిటీ సంస్థ నిధులు సమకూర్చి నిర్వహించిన ఓ నూతన అధ్యయనంలో కూడా ఇదే విషయం వెల్లడైంది.
వయసుతో సంబంధం లేకుండా ఈ రోజుల్లో ఎక్కువమందిని ఇబ్బందిపెడుతన్న సమస్య డయాబెటిస్. రక్తంలో షుగర్ లెవల్స్ అదుపు తప్పడం వల్ల వచ్చే ఈ డిసీజ్ వల్ల శరీరంలో చాలా అవయవాలు దెబ్బతింటాయి.
డయాబెటిస్ ఉన్నవారిలో అతిదాహం, ఎక్కువసార్లు యూరిన్ కి వెళ్లటం, గందరగోళం, అలసట, బరువు తగ్గటం, ఆకలి పెరగటం, చూపు మసకబారటం, గాయాలు త్వరగా మానకపోవటం వంటి లక్షణాలు ఉంటాయి.