కర్ణాటక సీఎం సిద్దరామయ్య ముడాస్కామ్ కేసుకు సంబంధించిన రూ. 300 కోట్ల ఆస్తుల జప్తుకి ఈడీ ఆదేశించింది
CM Siddaramaiah
మూడా కుంభకోణం కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య లోకాయుక్త ఎదుట హాజరయ్యారు.
ముడా స్కాంలో ఎల్లుండి విచారణకు రావాలని ఆదేశం
కన్నడ సీఎం సిద్దరామయ్యకు మరో షాక్ తగిలింది. ముడా కుంభకోణం వ్యవహారంలో మైసూరు పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ మరిగౌడ తన పదవికి రాజీనామా చేశారు.
ముడా స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై దసరా పండుగ తర్వాత ఎప్పుడైనా రాజీనామా చేయువచ్చుని కర్ణాటక బీజేపీ చీఫ్ బీవై విజయేంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు.
కర్ణాటక సీఎం సిద్దరామయ్యపై ఇవాళ కేసు నమోదయింది. మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) భూ కేటాయింపుల కుంభకోణంలో లోకాయుక్త కేసు నమోదు చేసింది.