గత ప్రభుత్వాన్ని తిట్టడం, చంద్రబాబు, లోకేశ్ను పొగడటం తప్ప బడ్జెట్లో ఏమీ లేదన్న బొత్స
Botsa Satyanarayana
ప్రజా సమస్యలు వినిపించేందుకు వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని శాసన సభలో సభ్యులు డిమాండ్ చేశారు.
తనపై మాజీ మంత్రి బొత్స చేసిన కామెంట్స్పై వైఎస్.షర్మిల మండిపడ్డారు.
ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికర పరిణామం
జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో పార్టీలో చేరనున్న బొత్స సోదరుడు లక్ష్మణరావు
అంతకుముందు బొత్స సత్యనారాయణ వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల శాసనమండలి సభ్యుడిగా ఎన్నికై ప్రమాణానికి వెళుతున్న బొత్సను జగన్ అభినందించారు.
విశాఖ జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీల ప్రజా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు బొత్స. ఎమ్మెల్సీగా ఆయన మూడేళ్లు పదవిలో ఉంటారు.
చంద్రబాబు మెడలు వంచి ఈ విజయం సాధించామని సాక్షాత్తూ వైసీపీ అధినేత జగన్ అంటున్నారు. వైసీపీ పూర్వ వైభవానికి బొత్స విజయం బీజం వేసిందని అంటున్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు.
ఏపీలో విలీనం పేరుతో ప్రభుత్వ స్కూళ్లను మూసివేస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. రాష్ట్రంలో ఒక్క స్కూల్ కూడా మూసివేసే ప్రసక్తే లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో మొదటి సారి విద్యారంగంలో సంస్కరణలు జరుగుతున్నాయని, అవి కూడా విద్యా హక్కు చట్టం ప్రకారం జరుగుతున్నాయని వివరించారాయన. ఏపీలో బడులు మాయం అంటూ ఓ వర్గం మీడియా కట్టుకథలు అల్లుతోందన్నారు బొత్స. మాయమైపోడానికి బడులేమైనా ఎడ్ల బండ్లా, తోపుడు బండ్లా..? అంటూ ఆగ్రహం […]
ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. విజయనగరం జిల్లాస్థాయి ప్లీనరీలో మాట్లాడిన ఆయన.. వైసీపీ నాయకుల్లో, కార్యకర్తల్లో ఈ మధ్య రెండో ఆలోచన మొదలైందన్నారు. అదే జరిగితే అందరం నష్టపోతామని హెచ్చరించారు. ” మేం చెప్పేది చాగంటి ప్రవచనలు అనుకోవద్దు. వైసీపీ నాయకులు, కార్యకర్తల్లో ఈ మధ్య రెండో ఆలోచన మొదలైంది. మైండ్ ఈ మధ్య కాస్త డైవర్షన్కు గురవుతోంది. అదే నిజమైతే అందరం నష్టపోతాం” అని వ్యాఖ్యానించారు. పక్క చూపులు చూడవద్దని […]