Between

ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వాల సంద‌ర్భంగా భీమ‌వ‌రంలో నిర్వ‌హించిన అల్లూరి సీతారామ‌రాజు విగ్ర‌హావిష్క‌రణ స‌భ‌కు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ హాజ‌రు కాక‌పోవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతోంది. గ‌త కొంత‌కాలంగా బీజేపీ ప‌ట్ల మారిన ఆయ‌న వైఖ‌రి కార‌ణంగానే మోడీ స‌భ‌కు హాజ‌రుకాలేదా..? లేదా బీజేపీతో దూరం జ‌ర‌గాల‌నే ఆలోచ‌న‌తోనా..? లేక మ‌రేవైనా ఇత‌ర కారణాలు ఉన్నాయా..? అనే విష‌యాల‌పై చ‌ర్చ జ‌రుగుతోంది. నిన్న‌టి వ‌ర‌కూ విజ‌య‌వాడ‌లోనే ఉన్న ప‌వ‌న్ నేడు హైద‌రాబాద్ వెళ్ళ‌డం వెన‌క ఆయ‌న ఆంత‌ర్యం ఏమిట‌నే […]

సరిగ్గా సీఎం జగన్ పర్యటన జరిగిన వారం రోజులకు హిందూపురం వైసీపీలో లుకలుకలు మళ్లీ బయటపడ్డాయి. గొడవ ముదిరి ఏకంగా రాళ్లదాడి వరకు వెళ్లింది. ఇటీవల సత్యసాయి జిల్లా పర్యటనకు వెళ్లిన సీఎం జగన్.. హిందూపురం నేతలిద్దర్నీ పిలిచి సయోధ్యకు ప్రయత్నించారు. ఎమ్మెల్సీ ఇక్బాల్, వైసీపీ సీనియర్ నేత కొండూరు వేణుగోపాల్ రెడ్డిని పిలిపించుకుని మాట్లాడారు. సర్దుకుపోవాలన్నారు. ఆ నియోజకవర్గ వ్యవహారాన్ని చక్కదిద్దే బాధ్యతను మంత్రి పెద్దిరెడ్డికి అప్పగించారు. కట్ చేస్తే.. వారం రోజుల్లో గొడవ పెరిగి […]

చంద్రబాబుకు ముఖ్యమంత్రి స్థానం నుంచి దించేందుకు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సాయంతో 60 మంది ఎమ్మెల్యేలను 2001కి ముందే కేసీఆర్‌ ఏకం చేశారని.. 61 ఎమ్మెల్యేగా వెళ్లిన జ్యోతుల నెహ్రు విషయాన్ని మొత్తం చంద్రబాబుకు చెప్పేయడంతో వ్యూహం ఫలించలేదు అంటూ తెలంగాణ బీజేపీ నేత చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నేత జ్యోతుల నెహ్రు స్పందించారు. ఒక చర్చలో జ్యోతుల నెహ్రుకు టీఆర్ఎస్ నేత తాడూరి శ్రీనివాస్‌కు మధ్య ఆసక్తికర సంవాదం నడిచింది. అప్పట్లో కేసీఆర్‌ తనను […]