BCCI

ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన భారత క్రికెట్ బోర్డులో మిగులు నిధులు పొంగిపొరలుతున్నాయి. ఐపీఎల్ నిర్వహణతో బీసీసీఐ తలరాత ఒక్కసారిగా మారిపోయింది.

సాయం చేయటంలో తన తరువాతే ఎవరైనా అంటూ బీసీసీఐ మరోసారి ముందుకొచ్చింది. పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొనే భారత అథ్లెట్లకు భారీసాయం ప్రకటించింది.

ఐపీఎల్ మోజులో పడి దేశవాళీ క్రికెట్ ను పట్టించుకోని స్టార్ క్రికెటర్లపై బీసీసీఐ కొరడా ఝళిపించింది. ముగ్గురు దిగ్గజాలకు మాత్రం మినహాయింపు ఇచ్చింది.

ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన భారత క్రికెట్ బోర్డు ఈశాన్య భారత రాష్ట్ర్రాల మీద పడింది. వందల కోట్ల రూపాయల వ్యయంతో ఇండోర్ క్రికెట్ అకాడమీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది.

2024- ఐసీసీ టీ-20 ప్రపంచకప్ లో పాల్గొనే 15మంది సభ్యుల భారతజట్టును బీసీసీఐ ఎంపిక సంఘం ప్రకటించింది. రోహిత్ కెప్టెన్ గా, హార్థిక్ పాండ్యా వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తారు.