ఐఫోన్ యూజర్లకు కొత్త అప్డేట్ రాబోతోంది. త్వరలోనే ఐఓఎస్ 18 వెర్షన్ అందుబాటులోకి రానున్నట్టు యాపిల్ అఫీషియల్ అనౌన్స్ చేసింది. ఈ కొత్త వెర్షన్లో ఏమేం ఫీచర్లుంటాయంటే.
Apple
టెక్నాలజీ దిగ్గజం యాపిల్.. రీసెంట్గా జరిపిన ఈవెంట్లో కొత్త యాపిల్ ప్రొడక్ట్స్ను లాంఛ్ చేసింది. వీటిలో రెండు ఐపాడ్లు, ఒక పెన్సిల్ స్టిక్ ఉన్నాయి. వీటి ప్రత్యేకతలు, ధరల వివరాల్లోకి వెళ్తే.
Apple | రెండున్నరేండ్లుగా భారత్లో నేరుగా 1.50 లక్షల మందికి పైగా ఉద్యోగాలు కల్పించడంతో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ తరుణంలోనే భారత్లో తమ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులకు ఉపాధి కల్పించడంతోపాటు ఆపిల్-భారత్ ఉద్యోగులందరికీ సొంతింటి కల సాకారం చేసేందుకు సిద్ధమైంది.
మార్కెట్లో మంచి సక్సెస్ సాధించిన ఫోల్డబుల్ ఫోన్స్ కేటగిరీలో శాంసంగ్కు పోటీగా యాపిల్ ఫోల్డబుల్ ఐఫోన్ను తయారుచేస్తోంది.
మొన్న జరిగిన యాపిల్ స్కేరీ ఫాస్ట్ ఈ వెంట్లో యాపిల్ సంస్థ తన లేటెస్ట్ ‘ఎం3’ సిరీస్ ప్రాసెసర్లను లాంఛ్ చేసింది. గత ప్రాసెసర్లతో పోలిస్తే ఈ ప్రాసెసర్ మరింత అడ్వాన్స్డ్గా ఉండనుంది.
ఈ నెల 30న యాపిల్ ఐఓఎస్ 17 నుంచి ఫస్ట్ మేజర్ అప్డేట్ రానుంది. ఈ అప్డేట్తో యూజర్ ఎక్స్పీరియెన్స్ పూర్తిగా మారిపోనుంది. అలాగే ఐఫోన్స్లో ఉన్న కొన్ని బగ్స్ కూడా ఈ అప్డేట్తో ఫిక్స్ అవ్వనున్నాయి.
ప్రస్తుతం అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఫెస్టివల్ సేల్స్ జరుగుతున్నాయి. ఈ సేల్స్లో ముఖ్యంగా ఐఫోన్స్పై స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి.
యాపిల్ ప్రొడక్ట్స్ వాడేవాళ్లకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖకు సంబంధించిన ‘కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సీఈఆర్టీ)’ హై సివియారిటీ వార్నింగ్ ఇచ్చింది. యాపిల్ ప్రొడక్ట్స్కు సంబంధించిన కొన్ని సాఫ్ట్వేర్లు సైబర్ హ్యాక్కు గురయ్యే ప్రమాదముందని హెచ్చరించింది.
దుబాయ్కి ఫ్లైట్లో వెళ్లి ఐఫోన్ 15 కొని తెచ్చుకున్నా ఆ టికెట్ రేటు కలిపినా కూడా అది ఇండియాలో ఐఫోన్ 15 కంటే ధర తక్కువే.
2030 కల్లా యాపిల్ ఉత్పత్తులన్నీ పర్యావరణ హితంగానే ఉండబోతున్నట్లు కంపెనీ సీఈవో టిమ్ కుక్ వెల్లడించారు.