సానా సతీశ్ ఎంపికకు డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ససేమిరా
AP Govt
వరద బాధితుల తరలింపునకు అవసరమైతే ఆర్టీసీ బస్సులను కిరాయికి తీసుకోవాలని అధికారులకు సూచన
20 కార్పొరేషన్లలో టీడీపీకి 16, జనసేనకు 3, బీజేపీకి 1
వర్షంతో సచివాలయ ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులు ప్రభుత్వం దృష్టికి వెళ్లాయి. దీంతో వెంటనే సీఎం చంద్రబాబు నష్టనివారణ చర్యలు చేపట్టారు.
వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల వైపు కదులుతోందని, రాగల 24 గంటల్లో ఇది వాయుగుండంగా మారుతుందని ఏపీ వాతావరణ విభాగం తెలిపింది.
మంత్రిగా ఉన్నా కూడా తానెప్పుడూ ప్రభుత్వ సొమ్ముని దుబారా చేయలేదని, కోర్టు కేసుకోసం విశాఖ వచ్చినా తాను ప్రభుత్వ గెస్ట్ హౌస్ ని ఉపయోగించుకోలేదని, కనీసం ప్రభుత్వ సొమ్ముతో వాటర్ బాటిల్ కొనలేదని, కాఫీ కూడా తాగనని చెప్పారు లోకేష్.
ప్రమోషన్ల జాబితాకు వెంటనే ఆమోదముద్ర పడే అవకాశముంది. ఈలోగా ఈ విషయం బయటకు పొక్కింది.
కొత్త నిర్ణయాల కంటే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను నిలిపివేసే విషయంపైనే కేబినెట్ ఎక్కువగా కసరత్తు చేసినట్టు తెలుస్తోంది.
ప్రైవేటు కోసం, ప్రైవేటు కొరకు, ప్రైవేటు చేత, ప్రైవేటు వల్ల అంటూ చంద్రబాబు PPPP మోడల్ నడుపుతున్నారని మండిపడ్డారు జగన్.
ఈరోజు చంద్రబాబు అక్కడికి వెళ్తారన్న సమాచారంతో జగన్ రేపటికి తన పర్యటన షెడ్యూల్ ని మార్చుకున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. మరణించిన వారి కుటుంబాలను జగన్ పరామర్శిస్తారు.