AP Govt

వర్షంతో సచివాలయ ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులు ప్రభుత్వం దృష్టికి వెళ్లాయి. దీంతో వెంటనే సీఎం చంద్రబాబు నష్టనివారణ చర్యలు చేపట్టారు.

వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల వైపు కదులుతోందని, రాగల 24 గంటల్లో ఇది వాయుగుండంగా మారుతుందని ఏపీ వాతావరణ విభాగం తెలిపింది.

మంత్రిగా ఉన్నా కూడా తానెప్పుడూ ప్రభుత్వ సొమ్ముని దుబారా చేయలేదని, కోర్టు కేసుకోసం విశాఖ వచ్చినా తాను ప్రభుత్వ గెస్ట్ హౌస్ ని ఉపయోగించుకోలేదని, కనీసం ప్రభుత్వ సొమ్ముతో వాటర్ బాటిల్ కొనలేదని, కాఫీ కూడా తాగనని చెప్పారు లోకేష్.

కొత్త నిర్ణయాల కంటే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను నిలిపివేసే విషయంపైనే కేబినెట్ ఎక్కువగా కసరత్తు చేసినట్టు తెలుస్తోంది.

ఈరోజు చంద్రబాబు అక్కడికి వెళ్తారన్న సమాచారంతో జగన్ రేపటికి తన పర్యటన షెడ్యూల్ ని మార్చుకున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. మరణించిన వారి కుటుంబాలను జగన్ పరామర్శిస్తారు.