Andhrapradesh

భారీ వర్షాలు, వానలతో నష్టపోయిన ఏపీకి ఆపన్న హస్తం అందించడానికి అనేకమంది ముందుకు వస్తున్నారు. ఇప్పటికే విరాళాల ద్వారా ఏపీకి సుమారు రూ. 350 కోట్లు వచ్చినట్లు సమాచారం.

ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం అయిన దగ్గర నుంచి ఆయన పాలనను విమర్శించడమే పనిగా పెట్టుకున్నది టీడీపీ. గత ఎన్నికల్లో ప్రజలంతా భారీగా ఓట్లేసి వైసీపీని గెలిపించినా.. టీడీపీకి మాత్రం సిగ్గుమాత్రం రావడం లేదు. ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలను ప్రకటించి జనరంజక పాలన అందిస్తున్న జగన్‌పై ప్రతినిత్యం తమ చేతుల్లో ఉన్న మీడియా ద్వారా బురద చల్లిస్తుంటారు. ఇక టీడీపీ సోషల్ మీడియా అయితే నిత్యం ఫేక్ వార్తలు ప్రచారం చేస్తూ పబ్బం […]

ఏపీలో 20 మంది తెలుగుదేశం పార్టీ నాయకులపై సీబీఐ, ఈడీ దాడులు తప్పవని వార్తలు వస్తున్నాయి. పలు ఆర్థిక నేరాలకు పాల్పడినందుకు త్వరలో కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈ దాడులు చేయబోతున్నాయి. టీడీపీ సీనియర్‌ నేత, తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌ రెడ్డి నివాసంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు తాజాగా నిర్వహించిన సోదాలు ప్రారంభం మాత్రమేనని ఓ వర్గం మీడియాలో వార్తలు వస్తున్నాయి. “20 మంది టీడీపీ నేతల జాబితా సిద్ధంగా ఉంది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ […]

ముస్లిం యువతుల వివాహానికి ఆర్థిక సహాయం చేసేందుకు ఏపీ ప్రభుత్వం చేపట్టిన దుల్హన్‌ పథకాన్ని అమలు చేయలేమని జగన్ సర్కార్ చేతులెత్తేసింది. తమ దగ్గర నిధులు లేవు కాబట్టి ఆ పథకాన్ని అమలు చేయడం లేదని రాష్ట్ర హైకోర్టుకు ప్రభుత్వం తేల్చి చెప్పింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ముస్లిం యువతుల వివాహానికి 50 వేల రూపాయలు ఇచ్చేది. అయితే ఆ మొత్తాన్ని లక్ష రూపాయలకు పెంచుతామని జగన్ సర్కార్ హామీ ఇచ్చింది. కానీ ఆ పథకం అమలవడంలేదని […]

ఏపీలో టెన్త్ ఫలితాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. గత 20 ఏళ్లలో ఎన్నడూ ఇంత తక్కువ ఉత్తీర్ణత నమోదు కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 67.26 శాతం ఉత్తీర్ణత మాత్రమే నమోదు కావడం, అందులో 70కి పైగా పాఠశాలల్లో ఒక్కరు కూడా పాస్ కాకపోవడంతో ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. అసలు పదవ తరగతిలో ఇంత తక్కువ పాస్ పర్సంటేజీ రావడానికి కారణాలేంటని ప్రభుత్వంతో పాటు విద్యావేత్తలు కూడా విశ్లేషిస్తున్నారు. కొన్నేళ్లుగా పదవ తరగతిలో 90 శాతానికి పైగా ఉత్తీర్ణులవుతున్నారు. […]

ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. జగన్ ఎన్నికల హామీ మేరకు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసిన విషయం తెలిసిందే. ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీని ఎలా అమలుచేయాలి, వారి పేస్కేల్, అలవెన్సులు ఇతర అన్ని అంశాలను ఎలా నిర్ధారించాలో స్పష్టంచేసింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. జనవరి 2020 నుండి ఈ పీఆర్సీ అమలు కానుంది. మిగిలిన ప్రభుత్వోద్యోగుల మాదిరిగానే 32 గ్రేడ్లు, 83 స్టేజ్‌లలో వారికి మాస్టర్స్‌ స్కేల్స్‌ ఇవ్వాలని ప్రభుత్వం […]