అదానీ వ్యవహారంపై కమిటీ ఏర్పాటుకు కేంద్రం అంగీకారంFebruary 13, 2023 సోమవారం నాడు జరిగిన విచారణలో ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ, సెబీతో సహా ఇతర నియంత్రణ సంస్థలు విచారణ చేయగలవని, అయితే కోర్టు తన తరపున ఒక కమిటీని ఏర్పాటు చేస్తే ప్రభుత్వానికి అభ్యంతరం లేదని అన్నారు.