National
పీఎం కిసాన్ నిధులు ఇవాళ బీహార్లో భాగల్పూర్ లో ప్రధాని మోదీ విడుదల చేశారు.
భారత్ మాటలకే పరిమితం కావడం లేదని, చేతల్లోను చూపిస్తోందని ప్రధాని మోదీ అన్నారు.
ఏప్రిల్ 8న సీడబ్ల్యూసీ సమావేశం, ఏప్రిల్ 9న ఏఐసీసీ ప్రతినిధుల సమావేశం ఉంటుందని పేర్కొన్న కేసీ వేణుగోపాల్
రాబోయే మూడేళ్లలో దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో క్యాన్సర్ డేకేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్న ప్రధాని
ఢిల్లీకి తొలి మహిళా ప్రతిపక్ష నేతగా నిలువనున్న ఆ రాష్ట్ర మాజీ సీఎం
అంతరిక్షం లేదా ఏఐ అయినా భారత్ భాగస్వామ్యం పెరుగుతున్నదన్న మోడీ
తమిళనాడు రెండు వేల ఏళ్లు వెనక్కి నెట్టే పనిని చేయనన్న సీఎం స్టాలిన్
మధ్యప్రదేశ్, బీహార్, అసోంలో పర్యటించనున్న ప్రధాని నరేంద్రమోడీ
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ నిశికాంత్ దూబే రాసిన లేఖకు బదులిచ్చిన కేంద్రం
జనవరి 13 నుంచి ఫిబ్రవరి 22 మధ్య 60 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారని యోగి వెల్లడి