Share WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email నిర్మల్ జిల్లాలోని బాసర ఆర్జీయూకేటీలో పీయూసీ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని స్వాతిప్రియ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. విద్యార్థిని స్వస్థలం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉన్నది. commits suicide Student