కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. కూరగాయల లోడుతో వెళ్తున్న లారీ బోల్తాపడిన ఘటనలో 10 మంది మృతి చెందారు. మరో 15 మందికి గాయాలయ్యాయి. వీరంతా సావనూర్ నుంచి కుంత మార్కెట్కు కూరగాయాలు అమ్మడానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
Previous Articleరోడ్డు ప్రమాదంలో ముగ్గురు వేద పాఠశాల విద్యార్థులు మృతి
Next Article పేరుకే ప్రజాపాలన.. మాజీ ఎమ్మెల్యేకే రక్షణ లేదు
Keep Reading
Add A Comment