మద్యం కుంభకోణానికి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్ను విచారించడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈడీకి అనుమతి ఇచ్చింది. ప్రజాప్రతినిధుల్ని విచారించడానికి ఈడీ ముందస్తు అనుమతి పొందాలని సుప్రీంకోర్టు గత నవంబర్ లో ఆదేశించింది. ఈ మేరకు తాజాగా లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా కేజ్రీవాల్ను విచారించడానికి అనుమతి ఇవ్వడంతో కేంద్రం చర్యలు తీసుకున్నది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది.
Previous Articleదక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ అరెస్ట్
Next Article యూజీసీ నెట్ ఎగ్జామ్ కొత్త డేట్స్ వచ్చేశాయ్
Keep Reading
Add A Comment