Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Tuesday, May 20
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»Andhra Pradesh

    పంతం నెగ్గించుకున్న విజయసాయి.. ఆ 9 ఛానెల్స్ కి షాక్

    By Telugu GlobalAugust 13, 20241 Min Read
    పంతం నెగ్గించుకున్న విజయసాయి.. ఆ 9 ఛానెల్స్ కి షాక్
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    తనపై తప్పుడు వార్తలు రాసిన ఏ ఒక్కరినీ వదిలి పెట్టబోనని ఇటీవల వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన తన పంతం నెగ్గించుకున్నారు. విజయసాయిరెడ్డి వ్యక్తిగత జీవితంపై పుకార్లను ప్రచారంలోకి తెచ్చిన 9 మీడియా సంస్థలకు ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. ఆయనపై ప్రసారం చేసిన కథనాలను వెంటనే తొలగించాలని ఆదేశిస్తూ ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చింది. భవిష్యత్ లో కూడా అలాంటి కథనాలు ఇవ్వకూడదని తేల్చి చెప్పింది.

    https://t.co/PwNZbZjKdk
    The Hon’ble Delhi High Court In response to my SUIT for DAMAGES, PERMANENT and MANDATORY INJUNCTION interalia on account of DEFAMATION vide CS(OS)623/2024 Order dated 8/8/2024 found the defendants’ including ABN Andhra Jyothy, Mahaa News, TV5 & nine others…

    — Vijayasai Reddy V (@VSReddy_MP) August 13, 2024

    ఈటీవీ, ఆర్టీవీ, ఆంధ్రజ్యోతి, టీవీ-5, మహాన్యూస్ తోపాటు మొత్తం 9 సంస్థలకు ఢిల్లీ హైకోర్టు ఆదేశాలిచ్చింది. విజయసాయిరెడ్డిపై ఇచ్చిన నిరాధార కథనాలను వెంటనే తొలగించాలని చెప్పింది. వాటన్నిటినీ వెంటనే బ్లాక్ చేయాలని ఆదేశించింది. ఇకపై ఇలాంటి ఆధారాలు లేని కథనాలు ప్రసారం చేయొద్దని స్పష్టం చేసింది.

    తనకి సంబంధం లేని విషయంలో తన పేరుని ప్రస్తావించడమే కాకుండా, కనీసం తన వివరణ కూడా తీసుకోకుండా వ్యక్తిగత జీవితంపై దాడి చేసేలా కథనాలు రాయడం సరికాదని ఇదివరకే విజయసాయిరెడ్డి ఆయా మీడియా సంస్థల్ని హెచ్చరించారు. తనపై తప్పుడు కథనాలు ప్రసారం చేశారంటూ రూ.10కోట్లకు ఆయన ఢిల్లీ హైకోర్టులో పరువునష్టం దావా వేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. విజయసాయికి అనుకూలంగా ఉత్తర్వులిచ్చింది. ఆయనపై ప్రసారం చేసిన కథనాలను వెంటనే తొలగించాలంటూ మీడియా సంస్థలకు ఆదేశాలిచ్చింది. 

    delhi high court Vijayasai Reddy
    Previous Articleఊహించని ట్విస్ట్.. చంద్రబాబు బ్యాక్ స్టెప్
    Next Article పార్ట్ టైమ్ జాబ్ కోసం చూస్తున్నారా? ఇది మీ కోసమే!
    Telugu Global

    Keep Reading

    కాకతీయ కళాసంస్కృతి

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    అమెరికాలో వ్యాపిస్తున్న జాంబీ డీర్‌ డిసీజ్‌..

    మహిళలు తీసుకోవాల్సిన ముఖ్యమైన విటమిన్స్ ఇవే!

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.